భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ అజిత్సింగ్నగర్లో చంద్రబాబు రాత్రంతా మెలకువగా ఉండిపోయారు. నిన్న ఉదయం అజిత్సింగ్నగర్ వరద సహాయంతో కలిసిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి రెండోసారి అజిత్సింగ్నగర్, కృష్ణలంక నగరంలో బాధితులకు భరోసా ఇచ్చారు. బోటులో అర్ధరాత్రివేళ ప్రయాణం ప్రమాదమని భద్రతా సిబ్బంది …
ఆంధ్రప్రదేశ్