ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొన్ని మీడియా సంస్థలకు స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ఇష్టానుసారంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో …
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
-
ఆంధ్రప్రదేశ్
కొత్త ఏడాదిలో జనంలోకి జగన్.. జనవరి మూడో తేదీ నుంచి నియోజకవర్గాల పర్యటన – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత ఆయన పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. ఈ విధంగానే ఆయన …
-
ఆంధ్రప్రదేశ్
వైయస్ జగన్ ను నిలబెడుతున్న కూటమి నేతలు.. వైసీపీకి అదే సానుకూలం – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసిపి గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి …
-
ఆంధ్రప్రదేశ్
నేడు, రేపు పార్టీ నేతలతో సమావేశం కానున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం, గురువారం ఆ పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. తాపల్లి పార్టీ వేదికగా నిర్వహించనున్న ఈ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో …
-
ఆంధ్రప్రదేశ్
ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదిక …