భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఆలయం వద్ద గవర్నర్ కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ… పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట గవర్నర్ …
తాజా వార్తలు