ఏపీలో వైసీపీకి కీలక నేతలు షాక్ ఇస్తున్నారు. వరుసగా ఆ పార్టీని వీడి బయటకు వస్తున్న నేతలు సంఖ్య పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ముఖ్య నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఎంతో మంది నాయకులు …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
ఆర్జీవి వ్యవహారంలో పోలీసులు, మీడియా సైలెన్స్.. కారణం అదేనా.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే వైసిపి నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కూటమి నాయకులు దాడులకు తెగబడడంతోపాటు ప్రభుత్వం కూడా అటువంటి వారిపై కేసులు …
-
ఆంధ్రప్రదేశ్
పెన్షన్లకు కోతకు రంగం సిద్ధం.. వెరిఫికేషన్ కు ప్రభుత్వం కీలక నిర్ణయం – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్లకు సంబంధించి మరో ముఖ్యమైన చర్యకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పింఛను పొందేందుకు సంబంధించి కొద్దిరోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు అనర్హులైన పెన్షన్ల లబ్ధిదారులను తొలగించేందుకు రాష్ట్ర …
-
ఆంధ్రప్రదేశ్
కొత్త రేషన్ కార్డుల కోసం మరింత జాప్యం.. ఉత్తర్వులు ఇవ్వని ప్రభుత్వం – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందించడం మరింత ఆలస్యం. సంక్రాంతి పండగ నాటికి రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించి ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టిడిపిలోకి ఆగని వలసలు.. అదే బాటలో మాజీ మంత్రులు – Sravya News
by Sravya Teamby Sravya Teamగడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వైసిపి అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన ఎంతోమంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కీలక నాయకులు టిడిపి, జనసేనలోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది అదే బాటలో …
-
ఆంధ్రప్రదేశ్
కూటమి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ ముగ్గురికి గ్రీన్ సిగ్నల్.! – Sravya News
by Sravya Teamby Sravya Teamవైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన కొద్ది రోజుల కిందటే ఆ స్థానాలకు రాజీనామా చేసిన మూడు స్థానాలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్.. ప్రతి కుటుంబానికి కావలసిన ప్రభుత్వం – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు (ఎఫ్బిసి) అందుబాటులో ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాన్ని క్రోడీకరించి దీన్ని …
-
ఆంధ్రప్రదేశ్
నేడు అనంతపురం జిల్లాలోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. షెడ్యూల్ ఇదే – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో ఉన్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీకి సంబంధించి అనంతపురం …
-
ఆంధ్రప్రదేశ్
వంద కోట్లకు పరువు నష్టం దావా.. ఆ మీడియా సంస్థలకు జగన్ వార్నింగ్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొన్ని మీడియా సంస్థలకు స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ఇష్టానుసారంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న ఆయా మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం మీడియాతో …
-
ఆంధ్రప్రదేశ్
కొత్త ఏడాదిలో జనంలోకి జగన్.. జనవరి మూడో తేదీ నుంచి నియోజకవర్గాల పర్యటన – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత ఆయన పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. ఈ విధంగానే ఆయన …