ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ …
బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తమ్ నాయుడుపై కూడా …
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. దసరాకు ముందు నుంచే కొత్త వైన్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. …
భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా …
నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కొత్త …
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు. 26/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ …
ఏపీలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చెత్త పన్ను వసూళ్లలో స్కామ్ జరిగినట్లు అధికారులు …
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మర్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో …
హైదరాబాద్ శివారు నుంచి బస్సులు ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగుళూరుకు సర్వీసులు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో …
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం …
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన …
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్లో …