వర్షాల వల్ల వచ్చే వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిండుకుండల్లా ఉన్న చెరువుల స్థితిగతులను అధికారులు …
భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకువస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీ …
మనీ లాండరింగ్ కేసులో ఖమ్మం బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన కంపెనీ మధుకాన్ …
పారిస్ వేదిక కొనసాగుతోన్న పారాలింపిక్స్-2024 లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల …
వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. హీరోలు వాళ్ల వంతు సాయం చేస్తున్నారు. తాజాగా …
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. …
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు …
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్లో భారీ శబ్ధం …
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా కమీషన్ ఏర్పాటు …
ఖమ్మం నగరంలోని బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల …
ఖమ్మం పోలీసులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాము ఉదయం నుండి ఖమ్మంలో పర్యటిస్తున్నా పోలీసులు …
భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో …