ప్రజల సమస్యలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. …
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 ట్రైన్లను …
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైంది. సుమారు 2.70 లక్షల మంది వరద బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. …
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే సీఎం చంద్రబాబు …
వానలు తగ్గినా పంట పొలాల్లో వరదనీరు ఇంకా తగ్గలేదు. 4.67 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా …
వరద బాధితుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం …
సీఎం చంద్రబాబు విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీ ఎక్కి నేడు అందుబాటులో ఉన్నారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, …
భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న …
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం …
గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని కృష్ణా నది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూడి పెదలంకలో …
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ …
పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, నీళ్లతో పాటు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. …