ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వచ్చిన ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. చంద్రబాబుతో పాటు పలువురు మోడీకి ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సభాస్థలి వద్దకు …
Sravya Team
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో టిడిపి అకృత్యాలు, దాడులపై ఫిర్యాదు : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. …
-
ఆంధ్రప్రదేశ్
బాబు సహా మంత్రివర్గంలో 25 మంది…జాబితా విడుదల – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో కొలువుతీరుతోంది కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదల అయింది. కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత మంత్రుల పేర్లు ఖరారు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్కు …
-
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు కళ్లల్లో నీళ్లు.. ప్రధాని మోదీని హత్తుకొని భావోద్వేగం – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదేళ్లుగా తాను అనుభవించిన నరకాన్ని, తాజాగా ప్రజలు అందించిన తీర్పును గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం.. హాజరైన అతిరథ మహారథులు – Sravya News
by Sravya Teamby Sravya Teamఅమరావతి, ఈవార్తలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు చేతుల మీదుగా ప్రమాణం …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. త్వరలో కేసు వేసి విచారణ చేస్తాం : నారా లోకేష్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ, ఫోన్ ట్యాపింగ్, పరిశీలన కూడా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై …
-
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ అబ్ధుల్ నజీర్తో నారా చంద్రబాబు నాయుడు భేటీ – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్ధుల్ నజీర్తో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే తనకు మద్ధతు ఇచ్చిన 163 …
-
జాతీయ
కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలెను సన్మానించిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు శివరాం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamమూడవసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ మంత్రి వర్గంలో స్థానం సంపాదించి మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన సామాజిక, సాధికారత కేంద్ర సహాయమంత్రి రామ్ దా అఠావలెను తెలంగాణాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎ.ఆర్.మల్లు ఫౌండేషన్ చైర్మన్ …
-
అంతర్ జాతీయ
విమాన ప్రమాదంలో మలావి దేశ ఉపాధ్యక్షుడితో సహ 10మంది దుర్మరణం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,సెంట్రల్ డెస్క్:- తూర్పు ఆఫ్రికాలోని మలావి ఓ విమానం కుప్ప కూలింది. మాలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమాతో పాటు మరో తొమ్మిది మంది దుర్మరణ పాలయ్యారు.. ఈ విమానం స్థానిక …
-
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ – Sravya News
by Sravya Teamby Sravya Teamతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏక కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగ్రీవంగా తీర్మానించి గవర్నర్కు చంద్రబాబు పేరును పంపించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11.27 గంటలకు విజయవాడలో …