ముద్ర ప్రతినిధి, భువనగిరి : మంగళవారం రామకృష్ణపురం గ్రామంలో చామల యువసేన నాయకులు హీరేకర్ శ్రీను ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మహిళా రైతులు, వ్యవసాయ క్షేత్రం వద్ద ఘనంగా కేక్ …
Sravya Team
-
తెలంగాణ
-
ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కార్యకర్తలపై దాడులు జరుగుతున్న వైఖరిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే ఉద్దేశంతో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ …
-
తెలంగాణ
గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు….? – Sravya News
by Sravya Teamby Sravya Teamగరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు….?
-
ఆంధ్రప్రదేశ్
జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ గా నాదెండ్ల మనోహర్.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీ శాసనసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదె మనోహర్ నియమితులయ్యారు. ఈ మేరకు శాసన సభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమాచారం అందించారు.ఇక అసెంబ్లీలో …
-
తెలంగాణ
ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamలోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు …
-
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె ఘటనపై స్పందించిన డీజీపీ.. భారీ కుట్ర ఉందంటూ వ్యాఖ్య – Sravya News
by Sravya Teamby Sravya Teamమదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అగ్ని ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డీజీపీ ద్వాకా …
-
ఆంధ్రప్రదేశ్
భద్రాచలం వద్ద పెరిగిన నీటి మట్టం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamభద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ నుంచి భారీ వరద వస్త రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి …
-
ఆంధ్రప్రదేశ్
పోలీసులపై జగన్ ఫైర్… గుర్తు పెట్టుకుంటా అంటూ వార్నింగ్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ …
-
తెలంగాణ
తాళం వేసిన ఇంట్లో చోరీ.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర, మల్యాల: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన సంఘటన శనివారం రాత్రి మల్యాలలో చోటు చేసుకుంది. పుప్పాల దేవయ్య అనారోగ్య కారణంతో ఇంటికి తాళం వేసి 15 రోజులుగా బంధువుల ఇంటికి వెళ్లారు. రాత్రి సమయంలో …
-
తెలంగాణ
తుంగతుర్తి మండలంలో రుణమాఫీ చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Team2 లక్షల రుణమాఫీ కార్యాలయంలో ఇంటింటికి ప్రచారం చేయించారు కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞానసుందర్ పిలుపు తుంగతుర్తి ముద్ర:- రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన …