వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. కొద్దిరోజుల కింద దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగ వ్యవహారంలో …
Sravya Team
-
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలి ఘాట్ దగ్గర ఓ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది వరకు చనిపోయినట్లు కనిపిస్తున్నాయి. 30 మంది వరకూ గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారి కోసం …
-
తాజా వార్తలు
మందుబాబులకు బ్యాడ్ న్యూస్..ఆ రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamహైదరాబాద్లోని మందుబాబులకు పోలీస్ అధికారులు బ్యాడ్ న్యూస్ వినిపించారు. రెండు రోజుల పాటు వైన్స్, బార్లు మూసేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ప్రస్తుతం గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతుండగా.. ఇప్పటికే నగరంలో వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. వినాయకున్ని …
-
తాజా వార్తలు
ఉద్యోగుల పక్షపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Team17వ తేదీ నుంచి ప్రజా పాలన సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర వెలిచాల రాజేందర్ రావు టీఎన్జీవో సంఘం నేతలతో ఆత్మీయ సమ్మేళనం ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి …
-
తెలంగాణ
ఏచూరి మరణం కార్మిక లోకానికి తీరని లోటు – కేసీఆర్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamముద్ర, తెలంగాణ బ్యూరో :- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, …
-
ఆంధ్రప్రదేశ్
ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో ఏరియల్ సర్వే జరిగింది. ఈరోజు కేంద్రబృందం బ్యారేజీని పరిశీలించింది. …
-
ఆంధ్రప్రదేశ్
BREAKING NEWS : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం – Sravya News
by Sravya Teamby Sravya TeamBREAKING NEWS : ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్
బిగ్ బాస్ షోపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. సర్వత్ర నెలకొన్న ఆసక్తి.! – Sravya News
by Sravya Teamby Sravya Teamగత కొన్నాళ్లుగా బిగ్ బాస్ షో పట్ల అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ షో చూస్తున్న యువత పెడదారి పడుతోందంటూ ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిగా బిగ్ బాస్ షోను నిషేధించాలన్న డిమాండు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే యువతను పెడదారి పట్టించడంతోపాటు …
-
ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే…
-
ఆంధ్రప్రదేశ్
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం…విద్యాసంస్థలకు సెలవు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్లైన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతుంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27 లక్షల క్యూసెక్కుల …