యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘కమిటీ కుర్రాళ్లు’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం అవుతోంది. స్నేహబంధాన్ని తెలుపుతూ తెరకెక్కిన ఈ సినిమా సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మెగా డాటర్ నిహారిక సమర్పణలో యదు వంశీ …
v1meida1972@gmail.com
-
-
ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరులశాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ENC వెంకటేశ్వర్లు కేంద్రబృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని …
-
హైదరాబాద్ కొండాపూర్ లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపుడి గాంధీ తన అనుచరులతో చేరుకున్నారు. ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ నివాసంలోకి చొచ్చుకెళ్ళారు. కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లు. టమాటలతో దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య …
-
ఆదిభట్ల,నాదర్గుల్ మధ్యలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ భూమిపూజ కార్యక్రమంలో మంగళవారం నకిలీ విలేఖరులు హల్చల్ సృష్టించారు. వివరాల్లోకి వెళితే చదువు,సంధ్యాలేని కొంతమంది జూదగాళ్లు రిపోర్టర్లు అవతారం ఎత్తి స్థానిక రిపోర్టర్లమని వెంచర్ యజమాని వద్ద దాదాపు 20వేల రూపాయలు డిమాండ్ …
-
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథ కాలను ప్రవేశపెడుతున్నా రు. …
-
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ‘నేను …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
ఆడశిశువును కన్న కొందరు తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేసుకుంటున్నారు. గుంటూరులోని జీజీహెచ్లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి …
-
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు హోదా అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలంటూ కేంద్ర హోం, …
-
జీహెచ్ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా బుధవారం వెల్లడించింది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. చెరువుల పరిరక్షణ కోసం, ప్రజలను విపత్తుల నుంచి కాపాడడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ …
-
ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ జిల్లాలో ఓ ఆర్డరు డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు వేయగానే పక్కింటి వారు …