పారాలింపిక్స్లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో పొలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలో ఆర్చరీలో …
v1meida1972@gmail.com
-
అంతర్ జాతీయక్రీడలుజాతీయతాజా వార్తలు
-
ఇటీవల కురిసినభారీ వర్షం కారణంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట్ జిల్లాలోని విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది. ఈ నేపథ్యంలో , బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ కోదాడలో వరద ప్రభావంతో దెబ్బతిన్న …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి ఈ నెల 8 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ మేరకు ఏపీలోని ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ …
-
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పలువురు ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా తెలంగాణ, ఏపీ సీఎంఆర్ఎఫ్కు చెరో రూ.కోటి విరాళం …
-
భారీ వర్షాలు ముంచెత్తుతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకువస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.6 లక్షలు విరాళం ప్రకటించారు. కష్ట కాలంలో ఉన్న తెలుగు ప్రజలను …
-
మనీ లాండరింగ్ కేసులో ఖమ్మం బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన కంపెనీ మధుకాన్ ప్రాజెక్ట్స్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. రాంచీ-జంషెడ్ పూర్ మధ్య 4వ లైన్ హైవే నిర్మాణ ప్రాజెక్టు కోసం …
-
విజయవాడలో వరద పెను విషాదం మిగిల్చింది.ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వరదలతో విజయవాడ అతలాకుతలం అయింది. బాధితులకు అండగా నిలిచేందుకు జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేసారు. పార్టీ నుంచి కోటీ రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే …
-
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొల్లూరుపల్లి శివారు ప్రాంతంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. టపాకాయలు నిల్వ చేసిన గోడౌన్లో ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో గోడౌన్ వాచ్మెన్ సజీవదహనమయ్యారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని …
-
పారిస్ వేదిక కొనసాగుతోన్న పారాలింపిక్స్-2024 లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో దీప్తి కాంస్య పతకాన్ని (Bronze medal) కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో దీప్తి 55.82 సెకన్ల …
-
వరదలతో అతాలకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ అండగా నిలుస్తోంది. హీరోలు వాళ్ల వంతు సాయం చేస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున రూ.కోటి ఇస్తున్నట్లు ఆయన ట్వీట్ …