ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సమస్యలను …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణ
-
ములకపాడు హాస్పిటల్ క్రీడా మైదానంలో దుమ్ముగూడెం టాలెంట్ క్రికెట్ లీగ్ ను దుమ్ముగూడెం సిఐ అశోక్ తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువ దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా …
-
బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుషోత్తమ్ నాయుడుపై కూడా మాదాపూర్ పీఎస్లో కేసు నమోదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ రాజశేఖర్ రావు పోలీసులకు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
భద్రాచలం.. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు..
భద్రాచలం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి స్థాయికి రావాలని తెలిపారు. నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని డాక్టర్ అయి ప్రజలకు సేవ చేస్తున్న …
-
నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్’ …
-
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు. 26/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో భారత్ విజయానికి 95 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ …
-
ఏపీలో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చెత్త పన్ను వసూళ్లలో స్కామ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రశీదులు ఇవ్వకుండానే గతంలో అధికారులు చెత్త పన్ను వసూలు చేసినట్లు సమాచారం. కాగా, చెత్త సేకరణకు గతేడాది జూన్ …
-
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మర్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు …
-
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే …
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్షలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి. కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని …