ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్తో శ్రీలంక తలపడతాయి. రేపు సౌతాఫ్రికా VS వెస్టిండీస్, ఇండియా VS న్యూజిలాండ్ …
v1meida1972@gmail.com
-
-
భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానుభావుడు గాంధీజీ ఆశయాలే భారతీయులందరికి స్ఫూర్తిదాయకం అని DCMS చైర్మన్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు జయంతి నివాళి అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు..
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహాన్ని ప్రభోదించి, శాంతిమంత్రమే హక్కుల సాధనకు పోరాట మార్గమని నిరూపించిన ఘనులు మహాత్మ గాంధీ. అలాగే జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని టీపీసీసీ …
-
మంత్రి కొండా సురేఖపై మాజీ ఎంపీ మాలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్పై మంత్రి చేసిన వ్యాఖ్యలకు గాను మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఖబడ్దార్ కొండా సురేఖ నిన్ను ఉరికించి కొడుతాం.. …
-
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్టార్ హీరో నాగార్జున ఫైర్ అయ్యారు. “మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న …
-
ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు సంరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన హైడ్రా వరుస కూల్చివేతలతో దూకుడు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలోనూ హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం: హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు …
-
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి తీపి కబురు. ఇక నుంచి రద్దీ లేకుండా సాఫీగా ప్రయాణం చేసేయొచ్చు. ఈ మేరకు నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డీనరీ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. పాత బస్సుల స్థానంలో అధికారులు వీటిని నడపనున్నారు. …
-
హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు …
-
కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. బుధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మతల్లిని దర్శించుకుని, దసరా ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె స్పందించారు. కిస్తీలకు ముందే వడ్డీకోత, …